డాక్టర్లకు చెమటలు పట్టిస్తున్న ఐటీ దాడులు
సాక్షి, విజయవాడ:  ఐటీ అధికారులు విజయవాడలో మెరుపు దాడులు చేశారు. ప్రభుత్వానికి తప్పుడు లెక్కలు చూపుతున్న డాక్టర్లకు ఐటీ అధికారులు చెమటలు పట్టించారు. అధికారుల దాడులతో ఒక్కసారిగా కార్పొరేట్ ఆస్పత్రి యాజమాన్యాలు, డాక్టర్లు ఉలిక్కిపడ్డారు. ఆదాయం కోట్లలో ఉన్నప్పటికీ.. ఆదాయపన్ను శాఖకు పన్ను చెల్లించకుండా …
తీసుకెళ్లకుంటే చచ్చిపోతానంది..
సాఫ్ట్‌వేర్‌ కోచింగ్‌ కోసం హైదరాబాద్‌ వచ్చి హాస్టల్‌లో జాయిన్‌ అయ్యాను. ఓ రోజు చల్లని సాయంకాలం వేళ హాస్టల్‌పైకి వెళ్లాను. నా మొబైల్‌ ఫోన్‌ ట్రింగ్‌ ట్రింగ్‌ మని మ్రోగింది. ఏదో ఎస్‌టీడీ నెంబర్‌నుంచి ఫోన్‌. హాలో.. ఎవరు అని అడిగాను. ' హాలో​! ప్రసాద్‌ గారు' అని ఒక అమ్మాయి గొంతు. 'కాదండి'…
వారిలో స్వామీజీలు కూడా ఉన్నారు: బృందా కారత్‌
విజయవాడ : కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారి పోయేలా ఉందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఓ మహిళ ఆర్థిక మంత్రి పదవి చేపట్టినప్పటికీ మహిళల ఆర్థిక స్వాలంబన కోసం ఆమె తీసుకుంటున్న చర్యలు శూన్యమని విమర్శించారు. శుక్రవారమిక్కడ ఆమ…